(పూర్వం- రాష్ట్రియ సంస్కృత విద్యాపీఠం)
1961లో కేంద్రీయ సంస్కృత ఆయోగ్ యొక్క రికమండేషన్ ఆధారంగా "కేంద్రీయ సంస్కృత సంస్థ"ను ప్రారంభించింది. తరువాత 1962లో సంస్కృతం యొక్క సంరక్షణ అభివృద్ధి, పరిశోధన అనే ఆలోచనతో అదే సంస్థ "కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం" అని స్వతంత్ర సంస్థగా మారింది. 1971లో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ కిందకు వచ్చింది. తరువాత 1989లో "రాష్ట్రియ సంస్కృత విద్యాపీఠం"గా రూపొంది డీమ్డ్ యూనివర్సిటీ అనే హోదాను పొందింది. 2020 ఏప్రిల్ నుంచి 'సెంట్రల్ యూనివర్సిటీ' పదాన్ని పొంది తిరుపతిలో విరాజిల్లుతూ ఉంది. ఇప్పుడు దీన్ని "రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం" అనే పేరుతో పిలుస్తున్నారు.
ప్రస్తుత వైస్ ఛాన్సలర్ శ్రీయుతులు డా. మురళీధర శర్మగారు.
ఇందులో ఉండే అధ్యాపకుల సంఖ్య:-
ఇందులో ఉండే విద్యార్థుల సంఖ్య:-
ఇందులో ఉండే విభాగాలు:-
జ్యోతిష విభాగము
వ్యాకరణ విభాగం
ధర్మశాస్త్ర విభాగము
కంప్యూటర్ విభాగం
ఇతిహాస విభాగము
వేద విభాగం
గణిత విభాగం
అద్వైత విభాగము
విశిష్టాద్వైత విభాగము
దళిత విభాగం
ఆగమ విభాగం
మీమాంసా విభాగం
న్యాయ విభాగం
సాంఖ్య విభాగం
శాబ్ద బోధ విభాగము
ఉద్యోగ విభాగం
సాహిత్య విభాగం
పురాణేతిహాస విభాగము
ఇంగ్లీష్ విభాగం
ఆర్ట్స్ విభాగం
అనువాదం (ట్రాన్స్లేషన్) విభాగం
శిక్షాశాస్త్ర విభాగం, శిక్షా ఆచార్య విభాగం.
దీని యొక్క అఫీషియల్ లింక్:- http://nsktu.ac.in/


No comments:
Post a Comment